అబుధాబి ఎయిర్ పోర్ట్ వద్ద ఎటిసలాట్ 5జి సేవలు
- June 11, 2019
అబుధాబి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం - మిడ్ ఫీల్డ్ టెర్మినల్ బిల్డింగ్ తొలి అల్ట్రా హై స్పీడ్ కనెక్టివిటీని 5జి టెక్నాలజీ ద్వారా సంతరించుకోనుంది. ఎటిసలాట్ ఈ సేవల్ని అందిస్తోందిక్కడ. సి-బ్యాడ్ ద్వారా 5జి డిజిటల్ ఇండోర్ టెక్నాలజీని అందించనున్నామనీ, తద్వారా సెకెనుకి గిగాబైట్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎటిసలాట్ చెబుతోంది. ఎటిసలాట్ అలాగే అబుదాబీ ఎయిర్ పోర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఎటిసలాట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సయీద్ అల్ జరౌని మాట్లాడుతూ, దుబాయ్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో తాము ఈ సేవల్ని అందించడం గర్వకారణంగా వుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









