ఈద్ ఈవెంట్స్లో పాల్గొన్న 3.5 మిలియన్ ప్రజలు
- June 12, 2019రియాద్: మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్ నిర్వహించిన ఈద్ అల్ ఫితర్ కార్యక్రమాల్లో 3.5 మిలియన్ ప్రజలు పాల్గొన్నారు. మినిస్ట్రీ మొత్తం 991 కార్యక్రమాల్ని కింగ్డమ్ వ్యాప్తంగా నిర్వహించడమే కాదు, 136,739 బహుమతుల్ని కూడా విజిటర్స్, ప్రత్యేకించి పిల్లలకు అందించడం జరిగింది. గార్డెన్స్, పబ్లిక్ పార్క్స్, స్క్వేర్స్ మరియు బీచెస్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా ఫీల్డ్ టీమ్స్ని కూడా ఎస్సైన్ చేయడం జరిగింది. రియాద్ సెక్రెటేరియట్, అనుబంధ మునిసిపాలిటీలు 266 ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. మదీనా సెక్రెటేరియట్ 115 ఈవెంట్స్ నిర్వహించగా, తైఫ్ సెక్రెటేరియట్ 33 ఈవెంట్స్ని నిర్వహించింది. మిగతా సెక్రెటేరియట్స్ కూడా పెద్ద యెత్తున ఈవెంట్స్ నిర్వహించి, ప్రజల్ని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం….17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు