17 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష
- June 14, 2019
మస్కట్: సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 17 మంది భారత జాతీయులైన ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ పార్డన్ ద్వారా 17 మంది భారత జాతీయులకు విముక్తి కలిగిందనీ, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా సుల్తాన్ కబూస్ ఈ క్షమాభిక్ష ప్రకటించారని ఆ ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. భారత్ - ఒమన్ మధ్య స్నేహ బంధం చాలా గొప్పదనీ, పెద్ద మనసుతో భారతీయ ఖైదీలకు క్షమా భిక్ష పెట్టడం ఆనందించదగ్గ విషయమని భారత ప్రభుత్వం ఒమన్కి పంపిన సందేశంలో పేర్కొంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









