17 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష
- June 14, 2019
మస్కట్: సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 17 మంది భారత జాతీయులైన ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ పార్డన్ ద్వారా 17 మంది భారత జాతీయులకు విముక్తి కలిగిందనీ, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా సుల్తాన్ కబూస్ ఈ క్షమాభిక్ష ప్రకటించారని ఆ ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. భారత్ - ఒమన్ మధ్య స్నేహ బంధం చాలా గొప్పదనీ, పెద్ద మనసుతో భారతీయ ఖైదీలకు క్షమా భిక్ష పెట్టడం ఆనందించదగ్గ విషయమని భారత ప్రభుత్వం ఒమన్కి పంపిన సందేశంలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







