17 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష
- June 14, 2019
మస్కట్: సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 17 మంది భారత జాతీయులైన ఖైదీలకు క్షమాభిక్ష అందించారు. ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ పార్డన్ ద్వారా 17 మంది భారత జాతీయులకు విముక్తి కలిగిందనీ, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా సుల్తాన్ కబూస్ ఈ క్షమాభిక్ష ప్రకటించారని ఆ ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. భారత్ - ఒమన్ మధ్య స్నేహ బంధం చాలా గొప్పదనీ, పెద్ద మనసుతో భారతీయ ఖైదీలకు క్షమా భిక్ష పెట్టడం ఆనందించదగ్గ విషయమని భారత ప్రభుత్వం ఒమన్కి పంపిన సందేశంలో పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..