బహ్రెయిన్లో యోగా డే ఈవెంట్
- June 14, 2019
ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2019 సందర్భంగా బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ శనివారం ఓ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ ఈవెంట్ బహ్రెయిన్ ఫోర్ట్ బీచ్ (కర్బాబాద్)లో శనివారం సాయంత్రం 5.45 నిమిషాల నుంచి జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పార్టిసిపెంట్ల్లు తమ వెంట యోగా మ్యాట్స్ అలాగే యోగా చేసేందుకు వీలుగా వుండే దుస్తుల్ని తెచ్చుకోవాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకు బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ని సంప్రదించాల్సి వుంటుంది. లేదా ఎంబసీ ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









