బహ్రెయిన్లో యోగా డే ఈవెంట్
- June 14, 2019
ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2019 సందర్భంగా బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ శనివారం ఓ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ ఈవెంట్ బహ్రెయిన్ ఫోర్ట్ బీచ్ (కర్బాబాద్)లో శనివారం సాయంత్రం 5.45 నిమిషాల నుంచి జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పార్టిసిపెంట్ల్లు తమ వెంట యోగా మ్యాట్స్ అలాగే యోగా చేసేందుకు వీలుగా వుండే దుస్తుల్ని తెచ్చుకోవాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకు బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ని సంప్రదించాల్సి వుంటుంది. లేదా ఎంబసీ ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







