హైదరాబాద్:ఎమ్మార్ కేసులో 12 మందికి ఈడీ సమన్లు
- June 18, 2019హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 12న విచారణకు హాజరుకావాలని 12 మంది నిందితులను ఆదేశించింది. కోనేరు రాజేంద్రప్రసాద్, కోనేరు మధు, కోనేరు ప్రదీప్, తుమ్మల రంగారావు, సునీల్రెడ్డి, శ్రీకాంత్ జోషి, విజయ రాఘవ, ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్స్, ఆసరా థీమ్ ప్రాజెక్ట్, సౌత్ అండ్ ప్రాజెక్ట్స్కు సమన్లు జారీ చేసింది. విచారణ నుంచి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు ఈడీ మినహాయింపునిచ్చింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు