అల్లర్లకు పాల్పడిన మైనర్ బాలల తల్లితండ్రులకు శిక్షలు
- January 04, 2016
అక్రమ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసిన కొందరు వ్యక్తులను అదుపు లోనికి తీసుకొన్నారు. వీరితోపాటు , అల్లరిమూకలుగా ఏర్పడి తుంటరి పనులకు పాల్పడుతున్న మరికొందరు బాలలను అరెస్ట్ చేసినట్లు న్యాయ వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాక ఉప కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో కోందరు మైనర్ బాలలు ఉండటంతో రాజ్యాంగం లోని 19 వ అధికరణం, సెక్షన్ 23/ 2013 ప్రకారం, ఆ బాలల తల్లితండ్రులు శిక్షార్హులు. అంతే కాక ఏడాది జైలుశిక్షను, 1000 బహారిన్ దినార్ల సైతం జరిమానా చెల్లించాలి. తమ పిల్లలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, వారిని సరిగా పెంచని నేరానికి వారి తల్లితండ్రులు ఆ శిక్షను విధిగా భరించక తప్పదని న్యాయ వ్యవహారాలు మరియు అంతర్గత వ్యవహారాల శాక ఉప కార్యదర్శి హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







