గోల్డ్ దొంగతనం: నలుగురి అరెస్ట్
- June 21, 2019
మస్కట్: విలాయత్ సహామ్లో గోల్డ్ దొంగతనానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. విలాయత్లోని ఓ సిటిజన్ ఇంట్లో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. సహామ్ పోలీస్ స్టేషన్కి చెందిన అధికారులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









