గోల్డ్ దొంగతనం: నలుగురి అరెస్ట్
- June 21, 2019
మస్కట్: విలాయత్ సహామ్లో గోల్డ్ దొంగతనానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. విలాయత్లోని ఓ సిటిజన్ ఇంట్లో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. సహామ్ పోలీస్ స్టేషన్కి చెందిన అధికారులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ







