యూఏఈలో వర్షం: వెదర్ వార్నింగ్ జారీ
- June 21, 2019
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ చేసిన వర్ష సూచనకు అనుగుణంగానే యూఏఈలోని పలు చోట్ల వర్షం పడింది. ఎన్సిఎం వెల్లడించిన తాజా వివరాల ప్రకారం షార్జాలోని అల్ మదామ్ మరియు నజ్వా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దుబాయ్లోని మర్ఘామ్, లెహ్బాబ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదయ్యింది. వర్షాల కారణంగా డస్ట్ ఎక్కువగా బ్లో అయ్యే ప్రమాదం వుందనీ, విజిబిలిటీ 1,000 మీటర్ల దూరం వరకు తగ్గే అవకాశం వుందని ఎన్సిఎం వెల్లడించింది. మేఘాలు, అక్కడక్కడా వర్షాల కారణంగా తాజా గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగానూ మారుతుందని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







