ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ అప్లికేషన్ ప్రారంభం
- June 25, 2019
బహ్రెయిన్: సివిల్ ర్వీస్ బ్యూరో (సిఎస్బి) ప్రెసిడెంట్ అహ్మద్ అల్ జాయెద్, ఇన్ఫర్మేషన్ మరియు ఇ గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ అలి అల్కయీద్ సంయుక్తంగా ఎంప్లాయిమెంట్ అప్లికేషన్ సర్వీస్ ప్యాకేజీని ప్రారంభించారు. ఈ స్కీమ్ నేటినుంచే బహ్రెయిన్ నేషనల& పోర్టల్ ద్వారా లభ్యమవుతుంది. కొత్త సర్వీస్ ద్వారా అప్లికేషన్లను నమోదు చేసే సమయం 35 నిమిషాల వరకు తగ్గుతుందనీ, కేవలం 7 నిమిషాల్లోనే అప్లికేషన్ని నింపేందుకు వీలుగా ఇ-సర్వీస్ని ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. సిఎస్బిలో జాబ్ ఇన్ఫర్మేషన్ యూనిట్ని సందర్శించి, అప్లికేషన్ నమోదు చేయడానికి కొంత సమయం పట్టేదనీ, ఇకపై ఆ అవసరం వుండదని అధికారులు అంటున్నారు. పేపర్ వర్క్ని ఈ అప్లికేషన్ తగ్గిస్తుందనీ వారంటున్నారు. మ్యాన్యువల్గా అప్లికేషన్ అందించే విధానం జులై నుంచి నిలిపివేయబడ్తుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







