యూఏఈలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరే అవకాశం
- June 29, 2019
అబుదాబీలోని లివాలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరనున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను అందుకోనున్నాయి. అబుదాబీలో 47 డిగ్రీల వరకూ వుండొచ్చు. షార్జాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. వాతావరణంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చనీ, వేడి ఎక్కువగా వుంటుందనీ, అక్కడక్కడా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని ఎన్సిఎం వెల్లడించింది. అత్యధికంగా హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్లో 65 నుంచి 85 శాతానికి చేరుకుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్లో 60 నుంచి 80 శాతం వరకు, మౌంటెయిన్స్లో 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ వుండొచ్చు. గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లుగా వుంటుంది. సముద్రం సాధారణ స్థాయిలోనే వుంటుంది. శనివారం, ఆదివారం అలాగే సోమవారం కూడా వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలాగే వుంటాయని ఎన్సిఎం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







