వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్లో బహ్రెయిన్కి రెండు మెడల్స్
- July 02, 2019
2019 వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్లో బహ్రెయిన్ రెండు మెడల్స్ గెల్చుకుంది. చైనాలో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మెంబర్స్ సలెహ్ మొహమ్మద్ అల్ హాసన్ మరియు అహ్మద్ అబ్దుల్లా అవధి సిల్వర్ మెడల్స్ని గెల్చుకోగా, ఖాలిద్ అల్ దార్విష్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 'ఫారిన్ స్టాంప్ లెక్టర్స్' ఈ ఎక్స్పోలో తాము సేకరించిన స్టాంపులను ప్రదర్శనకు వుంచారు. చైనా ఈ వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్ని హోస్ట్ చేయడం ఇది మూడో సారి. స్టాంపుల్ని సేకరించడం అనే హాబీ పట్ల అవగాహన, ఆసక్తి పెంచేందుకోసం నిర్వాహకులు చేస్తోన్న ఈ ప్రయత్నం మంచి విజయాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు స్టాంప్ కలెక్షన్ని ఓ హాబీగా మలచుకుంటుండడం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







