ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించిన 'మలబార్'
- July 02, 2019
ఖతార్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ తొలి ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించింది. 'స్పార్క్లింగ్ సమ్మర్ - విన్ అప్ టు 100 గ్రామ్స్ గోల్డ్ అండ్ అప్ టు 100 పర్సంట్ క్యాష్ బ్యాక్' క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారి సాద్ అల్ సులైటి, బ్రాంచ్ డిప్యూటీ హెడ్ రాజు టి జానీ, ఇతర మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాలొష్ట్ర&్గన్నారు. విజయ్ చౌగలె, పికె అబ్దు రహిమాన్, నూరుద్దీన్, మైమూనా మరియు సహ్లాలను విజేతలుగా ప్రకటించారు. వీరంతా 100 గ్రాముల గోల్డ్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







