ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించిన 'మలబార్'
- July 02, 2019
ఖతార్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ తొలి ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించింది. 'స్పార్క్లింగ్ సమ్మర్ - విన్ అప్ టు 100 గ్రామ్స్ గోల్డ్ అండ్ అప్ టు 100 పర్సంట్ క్యాష్ బ్యాక్' క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారి సాద్ అల్ సులైటి, బ్రాంచ్ డిప్యూటీ హెడ్ రాజు టి జానీ, ఇతర మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాలొష్ట్ర&్గన్నారు. విజయ్ చౌగలె, పికె అబ్దు రహిమాన్, నూరుద్దీన్, మైమూనా మరియు సహ్లాలను విజేతలుగా ప్రకటించారు. వీరంతా 100 గ్రాముల గోల్డ్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







