ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించిన 'మలబార్'
- July 02, 2019
ఖతార్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ తొలి ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించింది. 'స్పార్క్లింగ్ సమ్మర్ - విన్ అప్ టు 100 గ్రామ్స్ గోల్డ్ అండ్ అప్ టు 100 పర్సంట్ క్యాష్ బ్యాక్' క్యాంపెయిన్ నేపథ్యంలో ఈ ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారి సాద్ అల్ సులైటి, బ్రాంచ్ డిప్యూటీ హెడ్ రాజు టి జానీ, ఇతర మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాలొష్ట్ర&్గన్నారు. విజయ్ చౌగలె, పికె అబ్దు రహిమాన్, నూరుద్దీన్, మైమూనా మరియు సహ్లాలను విజేతలుగా ప్రకటించారు. వీరంతా 100 గ్రాముల గోల్డ్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







