దుబాయ్, మస్కట్ మధ్య ఎ380 సర్వీసుల్ని ప్రారంభించిన ఎమిరేట్స్
- July 04, 2019
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఎ380 విమాన సర్వీసుల్ని దుబాయ్ - మస్కట్ మధ్య ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమాన సర్వీసుగా ఎ380ని అభివర్ణిస్తారు. అంత పెద్ద విమానం, కేవలం 340 కిలోమీటర్ల దూరంలో వున్న రెండు డెస్టినేషన్స్ మధ్య ప్రయాణిస్తుండడం విశేషమే. 42 మంది సిబ్బంది ఎ380 విమానాన్ని క్లీన్ చేయడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ, కేవలం 40 నిమిషాల్లోనే ఈ విమానం దుబాయ్ నుంచి మస్కట్కి చేరుకుంటుంది. మస్కట్ - దుబాయ్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా, ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ఈ ఎ380 విమానాన్ని నడుపుతున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ప్రతిరోజూ రెండు విమాన సర్వీసులు మస్కట్ - దుబాయ్ మధ్య నడుస్తాయి. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







