దుబాయ్, మస్కట్ మధ్య ఎ380 సర్వీసుల్ని ప్రారంభించిన ఎమిరేట్స్
- July 04, 2019
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఎ380 విమాన సర్వీసుల్ని దుబాయ్ - మస్కట్ మధ్య ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమాన సర్వీసుగా ఎ380ని అభివర్ణిస్తారు. అంత పెద్ద విమానం, కేవలం 340 కిలోమీటర్ల దూరంలో వున్న రెండు డెస్టినేషన్స్ మధ్య ప్రయాణిస్తుండడం విశేషమే. 42 మంది సిబ్బంది ఎ380 విమానాన్ని క్లీన్ చేయడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ, కేవలం 40 నిమిషాల్లోనే ఈ విమానం దుబాయ్ నుంచి మస్కట్కి చేరుకుంటుంది. మస్కట్ - దుబాయ్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా, ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ఈ ఎ380 విమానాన్ని నడుపుతున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ప్రతిరోజూ రెండు విమాన సర్వీసులు మస్కట్ - దుబాయ్ మధ్య నడుస్తాయి. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







