దుబాయ్, మస్కట్ మధ్య ఎ380 సర్వీసుల్ని ప్రారంభించిన ఎమిరేట్స్
- July 04, 2019
ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఎ380 విమాన సర్వీసుల్ని దుబాయ్ - మస్కట్ మధ్య ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమాన సర్వీసుగా ఎ380ని అభివర్ణిస్తారు. అంత పెద్ద విమానం, కేవలం 340 కిలోమీటర్ల దూరంలో వున్న రెండు డెస్టినేషన్స్ మధ్య ప్రయాణిస్తుండడం విశేషమే. 42 మంది సిబ్బంది ఎ380 విమానాన్ని క్లీన్ చేయడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. కానీ, కేవలం 40 నిమిషాల్లోనే ఈ విమానం దుబాయ్ నుంచి మస్కట్కి చేరుకుంటుంది. మస్కట్ - దుబాయ్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా, ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేలా ఈ ఎ380 విమానాన్ని నడుపుతున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ప్రతిరోజూ రెండు విమాన సర్వీసులు మస్కట్ - దుబాయ్ మధ్య నడుస్తాయి. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







