అబుదాబీ బిగ్ టికెట్ ర్యాఫిల్ లో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- July 04, 2019
భారతీయ మహిళ సొప్న నాయర్ అబుదాబీ బిగ్ టికెట్ రఫాలె విజేతగా నిలిచారు. మొత్తం 12 మిలియన్ దిర్హామ్లను ఆమె గెల్చుకున్నారు. 217892 నంబర్ గల టిక్కెట్ని ఆమె జూన్ 9న కొనుగోలు చేశారు. ఆర్గనైజర్స్ ఈ విషయాన్ని నాయర్కి ఫోన్ చేసి వివరించారు. అంత పెద్ద మొత్తం గెల్చుకున్నాననే విషయాన్ని తెలుసుకున్న ఆమె మొదట షాక్కి గురయ్యారు. ఆ తర్వాత, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







