నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం: నిర్మలా సీతారామన్
- July 05, 2019కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్- 2019కి ఆమోదించింది. ఈ బడ్జెట్లో ఆహార భద్రతకు పెద్ద పీట వేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఆహార భద్రతకు రెట్టింపు నిధులను కేటాయించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె తెలిపారు. 10 లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. వచ్చే దశాబ్ధకాలానికి ఈ లక్ష్యాలను అందుకుంటారు. పారిశ్రామి విధానాన్ని ప్రోత్సహించేలా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!