నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం: నిర్మలా సీతారామన్
- July 05, 2019
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్- 2019కి ఆమోదించింది. ఈ బడ్జెట్లో ఆహార భద్రతకు పెద్ద పీట వేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఆహార భద్రతకు రెట్టింపు నిధులను కేటాయించారు. నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె తెలిపారు. 10 లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. వచ్చే దశాబ్ధకాలానికి ఈ లక్ష్యాలను అందుకుంటారు. పారిశ్రామి విధానాన్ని ప్రోత్సహించేలా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







