సౌదీ రాయల్ మృతి: కోర్ట్ ప్రకటన
- July 05, 2019సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ తల్లిగారైన ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతి చెందిన ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రేయర్స్ మక్కాలోని గ్రాండ్ మాస్క్లో జరుగుతాయి. మఘ్రెబ్ (సన్సెట్) ప్రేయర్స్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం