సౌదీ రాయల్ మృతి: కోర్ట్ ప్రకటన
- July 05, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ తల్లిగారైన ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతి చెందిన ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రేయర్స్ మక్కాలోని గ్రాండ్ మాస్క్లో జరుగుతాయి. మఘ్రెబ్ (సన్సెట్) ప్రేయర్స్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







