సౌదీ రాయల్ మృతి: కోర్ట్ ప్రకటన
- July 05, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ తల్లిగారైన ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతి చెందిన ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రేయర్స్ మక్కాలోని గ్రాండ్ మాస్క్లో జరుగుతాయి. మఘ్రెబ్ (సన్సెట్) ప్రేయర్స్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







