ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ పెడ్లింగ్: భార్య, భర్తలకు జైలు శిక్ష
- July 05, 2019
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు, థాయిలాండ్కి చెందిన భార్య, భర్తలకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. వీరిపై డ్రగ్స్ ట్రాఫికింగ్తోపాటు ప్రాస్టిట్యూషన్కి పాల్పడుతున్నారనే అభియోగాలు మోపబడ్డాయి. డ్రగ్స్ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష పడగా, ప్రాస్టిట్యూషన్ కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే ఈ జంటకి 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. స్థానికంగా 'షాబు' అని పిలవబడే డ్రగ్ని తన బాయ్ఫ్రెండ్ ద్వారా నిందితురాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత పకడ్బందీగా ఈ జంట డ్రగ్స్ పెడ్లింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అండర్ కవర్ ఏజెంట్, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







