ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ పెడ్లింగ్: భార్య, భర్తలకు జైలు శిక్ష
- July 05, 2019బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు, థాయిలాండ్కి చెందిన భార్య, భర్తలకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. వీరిపై డ్రగ్స్ ట్రాఫికింగ్తోపాటు ప్రాస్టిట్యూషన్కి పాల్పడుతున్నారనే అభియోగాలు మోపబడ్డాయి. డ్రగ్స్ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష పడగా, ప్రాస్టిట్యూషన్ కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే ఈ జంటకి 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. స్థానికంగా 'షాబు' అని పిలవబడే డ్రగ్ని తన బాయ్ఫ్రెండ్ ద్వారా నిందితురాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత పకడ్బందీగా ఈ జంట డ్రగ్స్ పెడ్లింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అండర్ కవర్ ఏజెంట్, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం