భారీగా పెరిగిన బంగారం ధర..
- July 05, 2019కేంద్ర బడ్జెట్ 2019-20 ఎఫెక్ట్తో బంగారం ధర భారీగా పెరిగింది... పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ ఒకేరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 590 పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ బులియన్ మార్కెట్లో రూ. 34,800కు చేరింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది... కిలో వెండి ధర రూ. 80 తగ్గడంతో రూ. 38,500కి చేరింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA