బహ్రెయిన్లో వలసదారులకు డబుల్ షాక్
- January 05, 2016
నీరు, విద్యుత్ బిల్లులు బహ్రెయిన్లో వలసదారులకు షాక్ ఇవ్వనున్నాయి. రెండు రెట్లు టారిఫ్ని పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హసన్ మీర్జా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ రేషనలైజింగ్ మినిస్ట్రీరియల్ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీతో సింగిల్ అకౌంట్ గల బహ్రెయినీ పౌరులకు ఈ పెంపు వర్తించదు. అయితే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారికీ, అలాగే నాన్ డొమెస్టిక్ వినియోగదారులు (ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్) మాత్రం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు చెల్లించకతప్పదు. 2019 నాటికి పూర్తిగా వీటిపై సబ్సిడీ ఎత్తివేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









