బహ్రెయిన్లో వలసదారులకు డబుల్ షాక్
- January 05, 2016
నీరు, విద్యుత్ బిల్లులు బహ్రెయిన్లో వలసదారులకు షాక్ ఇవ్వనున్నాయి. రెండు రెట్లు టారిఫ్ని పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హసన్ మీర్జా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ రేషనలైజింగ్ మినిస్ట్రీరియల్ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీతో సింగిల్ అకౌంట్ గల బహ్రెయినీ పౌరులకు ఈ పెంపు వర్తించదు. అయితే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారికీ, అలాగే నాన్ డొమెస్టిక్ వినియోగదారులు (ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్) మాత్రం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు చెల్లించకతప్పదు. 2019 నాటికి పూర్తిగా వీటిపై సబ్సిడీ ఎత్తివేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







