48 శాతం పెరిగిన క్రూజ్ విజిటర్స్
- July 08, 2019
మస్కట్: మే చివరి వరకు 187,000 మంది క్రూజ్ షిప్ విజిటర్స్ ఒమన్కి విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే క్రూజ్ విజిటర్స్ పెరుగదల శాతం 48 శాతంగా నమోదయినట్లు అధికారులు వివరించారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) ఈ మేరకు తాజాగా టూరిజం ఇండెక్స్ని విడుదల చేసింది. క్రూజ్ విజిటర్స్లో అధిక శాతం మంది యూరోప్ మరియు అమెరికా నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్







