48 శాతం పెరిగిన క్రూజ్ విజిటర్స్
- July 08, 2019
మస్కట్: మే చివరి వరకు 187,000 మంది క్రూజ్ షిప్ విజిటర్స్ ఒమన్కి విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే క్రూజ్ విజిటర్స్ పెరుగదల శాతం 48 శాతంగా నమోదయినట్లు అధికారులు వివరించారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) ఈ మేరకు తాజాగా టూరిజం ఇండెక్స్ని విడుదల చేసింది. క్రూజ్ విజిటర్స్లో అధిక శాతం మంది యూరోప్ మరియు అమెరికా నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







