ఆన్లైన్లో హెల్త్ ఇన్స్యూరెన్స్ పేమెంట్కి అనుమతి
- July 09, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పేమెంట్స్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించే ప్రక్రియను జులై 28 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ పేమెంట్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన వెంటనే, మాన్యువల్ పేమెంట్ని రద్దు చేస్తామని అన్నారు. జులై 28 తర్వాత మాన్యువల్ పేమెంట్ అనేది జరగదు. డొమెస్టిక్ వర్కర్స్ అలాగే వలసదారులకు సంబంధించి అన్ని కేటగిరీలవారికీ ఆన్లైన్ పేమెంట్ విధానం వర్తిస్తుంది. వేగవంతంగా ఇన్స్యూరెన్స్ పేమెంట్ జరిగేందుకోసం ఈ కొత్త విధానాన్ని అమలుల్లోకి తెచ్చినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







