డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు
- January 05, 2016
హైదరాబాద్లో మొదటి దశలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. నగరంలోని 8 నియోజకవర్గాల్లో 2,160 ఇళ్ల నిర్మాణాలకు రూ.151 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. సనత్నగర్లోని హమాలీ బస్తీ, యాకుత్పురలోని సయ్యద్ సాబ్ కా బడా, సరళాదేవి నగర్, మలక్పేటలోని కాంగారినగర్, ముషీరాబాద్లోని లంబాడీతండా, ఖైరతాబాద్లోని ఇందిరానగర్, సికింద్రాబాద్లోని చిలకలగూడ దోబీఘాట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి గాను టెండర్లు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







