డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు
- January 05, 2016
హైదరాబాద్లో మొదటి దశలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. నగరంలోని 8 నియోజకవర్గాల్లో 2,160 ఇళ్ల నిర్మాణాలకు రూ.151 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. సనత్నగర్లోని హమాలీ బస్తీ, యాకుత్పురలోని సయ్యద్ సాబ్ కా బడా, సరళాదేవి నగర్, మలక్పేటలోని కాంగారినగర్, ముషీరాబాద్లోని లంబాడీతండా, ఖైరతాబాద్లోని ఇందిరానగర్, సికింద్రాబాద్లోని చిలకలగూడ దోబీఘాట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి గాను టెండర్లు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







