కోల్కతా, ఇండోర్లకు దుబాయ్ నుంచి డైరెక్ట్ విమానాల్ని ప్రకటించిన ఎయిర్ ఇండియా
- July 12, 2019యూఏఈ: భారతదేశంలోని రెండు నగరాలకు డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇండియాలోని కోల్కతాతోపాటు, ఇండోర్కి కొత్తగా డైరెక్ట్ విమానాల్ని నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. దుబాయ్ నుంచి ఇండోర్కి డైరెక్ట్ విమానంలో ప్రయాణం 4 గంటలు. టిక్కెట్ ధర ఒక్కో ప్రయాణీకుడికి 1,100 నుంచి 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది. కోల్కతా విమానం 4 గంటల 35 నిమిషాల ప్రయాణం తీసుకుంటుంది. ధర 1,200 దిర్హామ్ల వరకు వుంటుంది.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..