టెర్రరిజం అభియోగాలు: 11 మందికి జైలు శిక్ష
- July 13, 2019బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్, 11 మంది బహ్రెయినీలకు జైలు శిక్ష విధించింది. తీవ్రవాదంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతోపాటు, ఆయుధాల్ని, పేలుడు పదార్థాల్ని కలిగివున్నారన్న అభియోగాలూ వీరిపై మోపబడ్డాయని చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు. వీరిలో ఐదుగురికి పదేళ్ళ జైలు శిక్షతోపాటు, ఒక్కొక్కరికీ 100,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇంకో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఐదుగురికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది న్యాయస్థానం. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్పై దాడికి నిందితులు యత్నించారు. సోషల్ మీడియా వేదికగా నిందితులు తీవ్రవాదాన్ని ప్రమోట్ చేశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం