ఇంధన సంక్షోభం: సబ్సిడీలపై ఒమన్ కోత
- January 06, 2016
అంతర్జాతీయ చమురు ధరల పతనం కారణంగా ఏర్పడ్డ సంక్షోభం ఒమన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ఏడాదిలో మూడింట రెండింతలు సబ్సిడీ కోతలు తప్పవని ఫైనాన్స్ మినిస్ట్రీ సంకేతాలు పంపింది. యుటిలిటీ బిల్స్, హౌసింగ్ లోన్స్, ఫ్యూయల్ మరియు ఇతర గూడ్స్పై 400 మిలియన్ రియాల్స్ (1 బిలియన్ డాలర్లు) సబ్సిడీ తగ్గింపు ఉంటుందనీ, 2015లో ఈ సబ్సిడీ 1.10 బిలియన్ రియాల్స్గా ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫ్యూయల్ సబ్సిడీ రిఫార్మ్స్తోపాటు, ఖర్చులపైనా నియంత్రణ, పన్నుల పెంపు వంటి ద్వారా ఆర్థిక లోటును పూడ్చుకోవాలని మినిస్ట్రీ భావించింది. జిడిపి 13 శాతం తగ్గిందనీ, 4.5 మిలియన్ రియాల్స్ నుంచి 3.3 బిలియన్ రియాల్స్కి తగ్గడం ఆందోళనకరమని మినిస్ట్రీ చెబుతుంది. ఆదాయం గత ఏడాదితో పోల్చితే 4 శాతం తగ్గనుందనీ, అలాగే చమురు విభాగంలో 72 శాతం తగ్గుదల నమోదు కావచ్చని ఆర్థిక శాఖ అం
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







