డబుల్బెడ్రూం ఇళ్ల ధర జీహెచ్ఎంసీ పరిధిలో పెంపు
- January 06, 2016
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల యూనిట్ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్ ధర రూ.5.30 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. పెరిగిన యూనిట్ ధరతో జీహెచ్ఎంసీపై రూ.145.52 కోట్ల అదనపు భారం పడనుంది. నగరంలోని మల్లేపల్లి ఫిరోజ్గాంధీ నగర్లో స్థలంను క్రమబద్ధీకరించింది. ఆక్రమణకు గురైన 18వేల చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గజం ధర రూ.1250 చొప్పున ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







