2017 లో ప్రవేటీకరణ కానున్న జెడ్డ దమ్మమ్ విమానాశ్రయాలు
- January 06, 2016
జెడ్డ, దమ్మమ్ విమానాశ్రయాలు 2017 లో ప్రవేటీకరణ చేయనున్నట్లు సౌది అరేబియా పౌర విమానధికార నియంత్రణ సంస్థ మంగళవారం ఒక పత్రికా సమావేశంలో తెలిపింది. చమురు ధరలు నిరంతరం తిరోగమన దిశలో పయనిస్తునందున దేశ ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. సౌది అరేబియాలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం గా పేరొందిన జేడ్డహి కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2017 రెండవ త్రైమాసికంలో ప్రవేటీకరణ చేయనున్నారు. అలాగే, దమ్మమ్ కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2017 మూడవ త్రైమాసికంలో ప్రవేటీకరణ చేయనున్నట్లు స్థానిక విలేకరులకు సౌది అరేబియా పౌర విమానధికార నియంత్రణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







