272 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- July 23, 2019
మస్కట్: సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సయీద్, 272 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. రినైస్సాన్స్ డే సందర్భంగా ఈ క్షమాభి అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 272 మంది ఖైదీలలో 88 మంది వివిద దేశాలకు చెందిన వలసదారులుగా తెలుస్తోంది. వీరంతా వివిధ కేసుల్లో దోషులుగా నిరూపించబడి, ఒమన్ చట్టాలకు అనుగుణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







