272 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- July 23, 2019మస్కట్: సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సుల్తాన్ కబూస్ బిన్ సయీద్, 272 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. రినైస్సాన్స్ డే సందర్భంగా ఈ క్షమాభి అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 272 మంది ఖైదీలలో 88 మంది వివిద దేశాలకు చెందిన వలసదారులుగా తెలుస్తోంది. వీరంతా వివిధ కేసుల్లో దోషులుగా నిరూపించబడి, ఒమన్ చట్టాలకు అనుగుణంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!