తెలంగాణ:రాత్రి 10 గంటలకు కూడా స్పందించిన NRI శాఖ అధికారి
- July 23, 2019హైదరాబాద్:నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న (S/o.పెద్ద భోజన్న-అమ్మాయి) అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం ఎయిర్ ఇండియా ప్లయిట్ నెం. AI-952 లో దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తేది: 24.07.2019న ఉదయం గం.05:30 ని.లకు రానున్నది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఉన్న మృతుడి కుటుంబ పరిస్థిని తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసి గుల్లే రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై డిపార్ట్మెంట్ అధికారి కి ఇమిగ్రంట్స్ ఫోరమ్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఈ రోజు (23.07.2019) రాత్రి సమాచారం ఇచ్చారు.
రాత్రయినా స్పందించి ఉచిత అంబులెన్సు సమకూర్చిన ఎన్నారై అధికారి చిట్టిబాబు కి గల్ఫ్ ప్రవాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?