తెలంగాణ:రాత్రి 10 గంటలకు కూడా స్పందించిన NRI శాఖ అధికారి
- July 23, 2019
హైదరాబాద్:నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న (S/o.పెద్ద భోజన్న-అమ్మాయి) అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం ఎయిర్ ఇండియా ప్లయిట్ నెం. AI-952 లో దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తేది: 24.07.2019న ఉదయం గం.05:30 ని.లకు రానున్నది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఉన్న మృతుడి కుటుంబ పరిస్థిని తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసి గుల్లే రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై డిపార్ట్మెంట్ అధికారి కి ఇమిగ్రంట్స్ ఫోరమ్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఈ రోజు (23.07.2019) రాత్రి సమాచారం ఇచ్చారు.
రాత్రయినా స్పందించి ఉచిత అంబులెన్సు సమకూర్చిన ఎన్నారై అధికారి చిట్టిబాబు కి గల్ఫ్ ప్రవాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







