తెలంగాణ:రాత్రి 10 గంటలకు కూడా స్పందించిన NRI శాఖ అధికారి
- July 23, 2019
హైదరాబాద్:నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న (S/o.పెద్ద భోజన్న-అమ్మాయి) అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం ఎయిర్ ఇండియా ప్లయిట్ నెం. AI-952 లో దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తేది: 24.07.2019న ఉదయం గం.05:30 ని.లకు రానున్నది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఉన్న మృతుడి కుటుంబ పరిస్థిని తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసి గుల్లే రాజేశ్వర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై డిపార్ట్మెంట్ అధికారి కి ఇమిగ్రంట్స్ ఫోరమ్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఈ రోజు (23.07.2019) రాత్రి సమాచారం ఇచ్చారు.
రాత్రయినా స్పందించి ఉచిత అంబులెన్సు సమకూర్చిన ఎన్నారై అధికారి చిట్టిబాబు కి గల్ఫ్ ప్రవాసుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!