హజ్ యాత్రీకులను గ్రీట్ చేసేందుకోసం 500 మందికి ట్రెయినింగ్
- July 30, 2019
రియాద్: వందలాది మంది సౌదీ పాస్పోర్ట్ కంట్రోల్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రెయినింగ్ ఇచ్చి, యాత్రీకులను గ్రీట్ చేసేలా తీర్చిదిద్దుతున్నారు. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ప్రస్తుతం 500 మంది ట్రైనీలకు 10కి పైగా లాంగ్వేజీలలో శిక్షణ ఇప్పించడం జరిగిందని డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ట్రెయినింగ్ - పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ సలెహ్ బిన్ సాద్ అల్ మెర్బా చెప్పారు. రెండేళ్ళ క్రితమే ఈ ప్రోగ్రామ్ ప్రారంభమయ్యిందనీ, ఈ ఏడాది మరిన్ని కొత్త ఆలోచనలతో ప్రోగ్రామ్ని డిజైన్ చేశామని చెప్పారాయన. హజ్ మాల్స్ మరియు టెర్మినల్స్ వద్ద పాస్పోర్ట్ ఆఫీసర్స్ సేవలు అందిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే ప్రయాణీకులకు సేవలందించడం ఓ గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నామని తెలిపారు సలెహ్ బిన్ సాద్ అల్ మెర్బా.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









