హజ్ యాత్రీకులను గ్రీట్ చేసేందుకోసం 500 మందికి ట్రెయినింగ్
- July 30, 2019
రియాద్: వందలాది మంది సౌదీ పాస్పోర్ట్ కంట్రోల్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రెయినింగ్ ఇచ్చి, యాత్రీకులను గ్రీట్ చేసేలా తీర్చిదిద్దుతున్నారు. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ప్రస్తుతం 500 మంది ట్రైనీలకు 10కి పైగా లాంగ్వేజీలలో శిక్షణ ఇప్పించడం జరిగిందని డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ట్రెయినింగ్ - పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ సలెహ్ బిన్ సాద్ అల్ మెర్బా చెప్పారు. రెండేళ్ళ క్రితమే ఈ ప్రోగ్రామ్ ప్రారంభమయ్యిందనీ, ఈ ఏడాది మరిన్ని కొత్త ఆలోచనలతో ప్రోగ్రామ్ని డిజైన్ చేశామని చెప్పారాయన. హజ్ మాల్స్ మరియు టెర్మినల్స్ వద్ద పాస్పోర్ట్ ఆఫీసర్స్ సేవలు అందిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే ప్రయాణీకులకు సేవలందించడం ఓ గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నామని తెలిపారు సలెహ్ బిన్ సాద్ అల్ మెర్బా.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







