ఒమన్లో ఇండియన్ ప్రొఫెసర్కి అత్యుత్తమ టీచింగ్ అవార్డ్
- July 30, 2019
మస్కట్: ఒమన్లోని ఓ ఇండియన్ ప్రొఫెసర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ బాడీ నుంచి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సుల్తానేట్లో టీచింగ్ స్టాండర్డ్స్ని పెంచేందుకు ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా ఈ అవార్డు దక్కింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెడ్గా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ రిజ్వాన్ పనిచేస్తున్నారు. ఒమన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డ్స్ 2019లో బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ స్టాఇస్టిక్స్ స్టడీస్లో అవార్డ్ అందుకున్నారాయన. వలర్డ్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది. 'ఇది బెస్ట్ ప్రొఫెసర్ అవార్డ్. అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఈ అవార్డ్కి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది' అని నిర్వాహకులు తెలిపారు. 2003లో ఒమన్కి డాక్టర్ రిజ్వాన్ వచ్చారు. అప్పటినుంచీ ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మమేకం అయ్యారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







