ఒమన్లో ఇండియన్ ప్రొఫెసర్కి అత్యుత్తమ టీచింగ్ అవార్డ్
- July 30, 2019
మస్కట్: ఒమన్లోని ఓ ఇండియన్ ప్రొఫెసర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ బాడీ నుంచి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సుల్తానేట్లో టీచింగ్ స్టాండర్డ్స్ని పెంచేందుకు ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా ఈ అవార్డు దక్కింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెడ్గా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ రిజ్వాన్ పనిచేస్తున్నారు. ఒమన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డ్స్ 2019లో బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ స్టాఇస్టిక్స్ స్టడీస్లో అవార్డ్ అందుకున్నారాయన. వలర్డ్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది. 'ఇది బెస్ట్ ప్రొఫెసర్ అవార్డ్. అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఈ అవార్డ్కి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది' అని నిర్వాహకులు తెలిపారు. 2003లో ఒమన్కి డాక్టర్ రిజ్వాన్ వచ్చారు. అప్పటినుంచీ ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మమేకం అయ్యారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







