ఒమన్లో ఇండియన్ ప్రొఫెసర్కి అత్యుత్తమ టీచింగ్ అవార్డ్
- July 30, 2019
మస్కట్: ఒమన్లోని ఓ ఇండియన్ ప్రొఫెసర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ బాడీ నుంచి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సుల్తానేట్లో టీచింగ్ స్టాండర్డ్స్ని పెంచేందుకు ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా ఈ అవార్డు దక్కింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెడ్గా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ రిజ్వాన్ పనిచేస్తున్నారు. ఒమన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డ్స్ 2019లో బెస్ట్ ప్రొఫెసర్ ఇన్ స్టాఇస్టిక్స్ స్టడీస్లో అవార్డ్ అందుకున్నారాయన. వలర్డ్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది. 'ఇది బెస్ట్ ప్రొఫెసర్ అవార్డ్. అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఈ అవార్డ్కి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది' అని నిర్వాహకులు తెలిపారు. 2003లో ఒమన్కి డాక్టర్ రిజ్వాన్ వచ్చారు. అప్పటినుంచీ ఆయన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మమేకం అయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







