ఇజ్రాయెల్ నుంచి గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష
- August 04, 2019ఇజ్రాయెల్:రాష్ట్రంలోని గోదావరి వరదలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జగన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సహాయ చర్యలు ఉధృతం చేయాలని ఆదేశించారు. బాధితులకు కిరోసిన్, ఆహారం పంపిణీ చేయాలని, గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు సహాయ చర్యలు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్