ఇజ్రాయెల్ నుంచి గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష
- August 04, 2019
ఇజ్రాయెల్:రాష్ట్రంలోని గోదావరి వరదలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జగన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సహాయ చర్యలు ఉధృతం చేయాలని ఆదేశించారు. బాధితులకు కిరోసిన్, ఆహారం పంపిణీ చేయాలని, గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు సహాయ చర్యలు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
తాజా వార్తలు
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!







