ఈద్ అల్ అదా: 669 మంది ఖైదీలకు షేక్ ఖలీఫా క్షమాభిక్ష
- August 05, 2019
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా వీరందరికీ క్షమాభిక్ష పెట్టారు షేక్ ఖలీఫా. వివిధ కేసుల్లో వీరంతా జైళ్ళలో మగ్గుఉన్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన ఖైదీల తాలూకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని కూడా తొలగించనున్నట్లు స్పష్టతనిచ్చారు. ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు అలాగే సత్ప్రవర్తనతో తిరిగి వారంతా సమాజాభివృద్ధిలో పాల్గొనేందుకు, ఇకపై సమాజంలో హుందాతనమైన జీవితం గడిపేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







