ఈద్‌ అల్‌ అదా: 669 మంది ఖైదీలకు షేక్‌ ఖలీఫా క్షమాభిక్ష

- August 05, 2019 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా: 669 మంది ఖైదీలకు షేక్‌ ఖలీఫా క్షమాభిక్ష

యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా వీరందరికీ క్షమాభిక్ష పెట్టారు షేక్‌ ఖలీఫా. వివిధ కేసుల్లో వీరంతా జైళ్ళలో మగ్గుఉన్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన ఖైదీల తాలూకు ఫైనాన్షియల్‌ ఆబ్లిగేషన్స్‌ని కూడా తొలగించనున్నట్లు స్పష్టతనిచ్చారు. ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు అలాగే సత్ప్రవర్తనతో తిరిగి వారంతా సమాజాభివృద్ధిలో పాల్గొనేందుకు, ఇకపై సమాజంలో హుందాతనమైన జీవితం గడిపేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com