మ. 3 గం.లకు అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు
- August 07, 2019
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లి ఎయిమ్స్ నుంచి సుష్మా భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలోనే సుష్మాస్వరాజ్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం సుష్మాస్వరాజ్ పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







