పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం
- August 08, 2019
కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పటికే భారత్ తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన పాక్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును వాగా బార్డర్ వద్దే నిలిపేసింది. కాగా సంఝౌతా ఎక్స్ ప్రెస్ 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్ కి, లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఇరుదేశాల ప్రయాణికులు ఇందులో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే పాక్ తాజా నిర్ణయంతో భారత్ కు పెద్దగా ఒరిగేది లేదని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..