న్యూ ఢిల్లీ లో 13న సుష్మా స్వరాజ్ సంతాపసభ
- August 12, 2019
న్యూఢిల్లి:కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ సంతాప సభ ఈ నెల 13వ తేదీన ఢిల్లిలో జరుగనున్నది. బిజెపి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ సభకు విదేశీ దౌత్యవేత్తలు పలువురు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









