పాదచారుల వంతెనపై భారీ అగ్ని ప్రమాదం
- August 13, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ అడ్వర్టయిజ్మెంట్ బోర్డ్లోంచి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. పాదచారుల వంతెనపై ఏర్పాటు చేసిన అడ్వర్టయిజింగ్ బోర్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. కుఉమ్లోని సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుఉ ప్రయత్నించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







