APNRT ఛైర్మన్ గా మేడపాటి వెంకట్ నియామకం
- August 14, 2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APNRT ఛైర్మన్ గా ( ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు) మేడపాటి వెంకట్ నియమితులైనారు.ఈ మేరకు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం నియామకం జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి యువజన విభాగం అధ్యక్షులు మర్రి కల్యాణ్ మాట్లాడుతూ,APNRT (ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు)చైర్మన్ ఎన్నికైన మా ఆత్మీయ మేడపాటి వెంకట్ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి సభ్యులు తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా ఒక మంచి మనుసు వున్న మేడపాటి వెంకట్ ని నియమించినందుకు మన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







