కువైట్ లో ఘనంగా జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక
- August 15, 2019కువైట్:ఆగస్ట్ 15 ఇండియన్ ఎంబస్సీ కువైట్ లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది అంబాసిడర్ కే జీవసాగర్ మహాత్మునికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఎగురవేశారు తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించి కువైట్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి ఎంబస్సీ ముందువుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులందరికీ వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఇందులో ముఖ్యంగా మన తెలుగుసేవా సంఘాలు ముందు వరుసలో వున్నాయి.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు