దోఫార్లో ముగియనున్న ఈద్ ఫెస్టివిటీస్
- August 16, 2019
మస్కట్: తకాహ్ ఫెస్టివిటీస్లో భాగంగా ఈద్ కామ్ నేటితో ముగియనుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫోక్ ఆర్ట్స్, క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్ ఈద్ ఫెస్టివిటీస్లో భాగంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. బీచ్ గేమ్స్ కాంపిటీషన్స్ అదనపు ఆకర్షణలుగా ఇక్కడ వున్నాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెద్దయెత్తున సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ని ఇప్పటికే తిలకించడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







