దోఫార్లో ముగియనున్న ఈద్ ఫెస్టివిటీస్
- August 16, 2019
మస్కట్: తకాహ్ ఫెస్టివిటీస్లో భాగంగా ఈద్ కామ్ నేటితో ముగియనుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫోక్ ఆర్ట్స్, క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్ ఈద్ ఫెస్టివిటీస్లో భాగంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. బీచ్ గేమ్స్ కాంపిటీషన్స్ అదనపు ఆకర్షణలుగా ఇక్కడ వున్నాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెద్దయెత్తున సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ని ఇప్పటికే తిలకించడం జరిగింది.
తాజా వార్తలు
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్లో ట్రాఫిక్కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్







