ఆరామ్కో ప్లాంట్పై డ్రోన్ దాడి
- August 19, 2019సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫాలిమ్ మాట్లాడుతూ, షయాబ్ న్యాచురల్ గ్యాస్ లిక్విఫాక్షన్ ఫెసిలిటీపై డ్రోన్ దాడి జరిగిందని చెప్పారు. చిన్నపాటి అగ్ని ప్రమాదం ఈ డ్రోన్ దాడి వల్ల చోటు చేసుకుందనీ, అయితే ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు చెప్పారు మినిస్టర్. సౌదీ అరామ్కోకి చెందిన రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బోర్డర్లో ఈ ఫీల్డ్ వుంది. కాగా, అరామ్కో ప్లాంట్పై దాడి తామే చేశామంటూ హౌతీ తీవ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు