ఆరామ్కో ప్లాంట్పై డ్రోన్ దాడి
- August 19, 2019
సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫాలిమ్ మాట్లాడుతూ, షయాబ్ న్యాచురల్ గ్యాస్ లిక్విఫాక్షన్ ఫెసిలిటీపై డ్రోన్ దాడి జరిగిందని చెప్పారు. చిన్నపాటి అగ్ని ప్రమాదం ఈ డ్రోన్ దాడి వల్ల చోటు చేసుకుందనీ, అయితే ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు చెప్పారు మినిస్టర్. సౌదీ అరామ్కోకి చెందిన రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియా - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బోర్డర్లో ఈ ఫీల్డ్ వుంది. కాగా, అరామ్కో ప్లాంట్పై దాడి తామే చేశామంటూ హౌతీ తీవ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!