మోడీ యూఏఈ పర్యటన అప్డేట్
- August 19, 2019
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగష్టు 23-24 తేదీల్లో యూఏఈ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పర్యటన యొక్క ఎజెండాను ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) సోమవారం ప్రకటించింది. ప్రవాసీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడీ బహిరంగ సభ లేదంటూ ప్రధాని అభిమానులను నిరుత్సాహపరిచింది.
ఆగస్టు 23 న యూఏఈ విచ్చేయనున్న మోడీకి ఆగస్టు 24 న అబుధాబి లో అధికారిక సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా, ప్రధాని మోడీ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్లతో చర్చలు జరపనున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







