మోడీ యూఏఈ పర్యటన అప్డేట్
- August 19, 2019
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగష్టు 23-24 తేదీల్లో యూఏఈ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పర్యటన యొక్క ఎజెండాను ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) సోమవారం ప్రకటించింది. ప్రవాసీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడీ బహిరంగ సభ లేదంటూ ప్రధాని అభిమానులను నిరుత్సాహపరిచింది.
ఆగస్టు 23 న యూఏఈ విచ్చేయనున్న మోడీకి ఆగస్టు 24 న అబుధాబి లో అధికారిక సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా, ప్రధాని మోడీ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్లతో చర్చలు జరపనున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







