రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం
- August 23, 2019
హైదరాబాద్:యూ.ఏ.ఈ లో సంగీత రంగంలో విశేష సేవలందిస్తోన్న రాకేష్ మరింగంటికి భారత సేవా రత్న పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రాకేష్ మరింగంటి అందుకున్నారు. హైద్రాబాద్లోని యువ ఆర్ట్స్ థియేటర్ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు.ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







