వెదర్ అలర్ట్: యూఏఈలో పలు చోట్ల పొగమంచు
- August 27, 2019
యూఏఈలోని పలు చోట్ల ఉదయం పొగమంచు అలముకుంది. దాంతో విజిబిలిటీ 1,000 మీటర్లకంటే తక్కువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వాహనదారులకు స్పష్టమైన సూచనలు చేసింది. రోడ్డుపై వాహనదారులు అప్రమత్తంగా వుండాలని ఈ సూచనల్లో పేర్కొంది ఎన్సిఎం. మరోపక్క ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యే అవకాశాలున్నాయనీ, హ్యుమిడిటీ పెరిగే అవకాశం వుందని తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ. గాలుల తీవ్రత ఓ మోస్తరుగా వుంటుందనీ, సముద్రం సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్గా మారే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







