2020లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్లో ప్రారంభం
- August 27, 2019
2020 సెప్టెంబర్లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్లో ప్రారంభం కానున్నాయి. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఈ వివరాల్ని వెల్లడించింది. ఈ స్కూళ్ళలో 13,000 మందికిపైగా విద్యార్థులకు చోటు లభిస్తుందని అధికారులు వివరించారు. కెహెచ్డిఎ పర్మిట్స్ అండ్ కాంప్లియన్స్ సిఇఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ కొత్త స్కూళ్ళ ప్రారంబంతో దుబాయ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభమవుతున్న స్కూల్స్ అల్ త్వార్ 2, అల్ కుసైస్, జుమైరా విలేజ్ ట్రయాంగిల్, అల్ కోజ్ మరియు జబెల్ అలి తదితర ప్రాంతాల్లో వున్నాయి. 2008లో 38గా వున్న స్కూళ్ళ సంఖ్య ఇప్పుడు 119కి పెరిగిందని దార్వష్ వివరించారు. గత మూడేళ్ళలో కొత్తగా 41 స్కూల్స్ ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







