2020లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్లో ప్రారంభం
- August 27, 20192020 సెప్టెంబర్లో 8 కొత్త స్కూల్స్ దుబాయ్లో ప్రారంభం కానున్నాయి. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఈ వివరాల్ని వెల్లడించింది. ఈ స్కూళ్ళలో 13,000 మందికిపైగా విద్యార్థులకు చోటు లభిస్తుందని అధికారులు వివరించారు. కెహెచ్డిఎ పర్మిట్స్ అండ్ కాంప్లియన్స్ సిఇఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ కొత్త స్కూళ్ళ ప్రారంబంతో దుబాయ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభమవుతున్న స్కూల్స్ అల్ త్వార్ 2, అల్ కుసైస్, జుమైరా విలేజ్ ట్రయాంగిల్, అల్ కోజ్ మరియు జబెల్ అలి తదితర ప్రాంతాల్లో వున్నాయి. 2008లో 38గా వున్న స్కూళ్ళ సంఖ్య ఇప్పుడు 119కి పెరిగిందని దార్వష్ వివరించారు. గత మూడేళ్ళలో కొత్తగా 41 స్కూల్స్ ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత