ఈజిప్టులోని ప్రముఖ యాత్రా స్థలం గిగా పిరమిడ్ల వద్ద కాల్పులు
- January 08, 2016
ఈజిప్టులోని ప్రముఖ యాత్రా స్థలం గిగా పిరమిడ్ల వద్ద యాత్రికులపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆల్-హరమ్ వీధిలోని ఓ హోటల్లోకి వెళ్తున్న టూరిస్టులపైకి మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. టూరిస్టులు వచ్చిన బస్సు, హోటల్ గేటు కొంత ధ్వంసమైంది. ఈజిప్టు కాప్టిక్ ఆర్థోడోక్స్ క్రిస్టియన్లు క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న రోజే దాడి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







