గ్రేటర్ ఎన్నికలు ఫిబ్రవరి 2న?
- January 08, 2016
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను కుదించిన నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల గడువును 31 రోజులు పెంచుతూ గడువు పెంచింది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను పొడిగించాలనే యోచనలో ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం జీహెచ్ఎంసీ రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫిబ్రవరి 2న ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







