మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను నిషేధించిన ఎతిహాద్
- August 29, 2019
సేఫ్టీ రిలేటెడ్ కారణాలతో యాపిల్ మ్యాక్ ప్రో ల్యాప్ట్యాప్ కంప్యూటర్లను నిషేధిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ పేర్కొంది. చెక్డ్ లగేజెస్లో వీటిని నిషేధిస్తున్నామని ఎయిర్లైన్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. నిషేధం వున్నా, మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను విమానంలో తీసుకెళ్ళవచ్చనీ, అయితే ఇది కేవలం క్యాబిన్ బ్యాగేజ్కి మాత్రమే వీలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్టాప్లను ఆన్ చేయరాదనీ, చార్జింగ్ అస్సలు పెట్టకూడదని ఎతిహాద్ ప్రతినిథులు వివరించారు. కాగా, మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ల బల్క్ షిప్మెంట్ని కూడా ఎతిహాద్ కార్గో రద్దు చేసింది. ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా పలు ఎయిర్లైన్స్లు ఈ ల్యాప్టాప్ని బ్యాన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







