మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను నిషేధించిన ఎతిహాద్
- August 29, 2019
సేఫ్టీ రిలేటెడ్ కారణాలతో యాపిల్ మ్యాక్ ప్రో ల్యాప్ట్యాప్ కంప్యూటర్లను నిషేధిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ పేర్కొంది. చెక్డ్ లగేజెస్లో వీటిని నిషేధిస్తున్నామని ఎయిర్లైన్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. నిషేధం వున్నా, మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను విమానంలో తీసుకెళ్ళవచ్చనీ, అయితే ఇది కేవలం క్యాబిన్ బ్యాగేజ్కి మాత్రమే వీలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్టాప్లను ఆన్ చేయరాదనీ, చార్జింగ్ అస్సలు పెట్టకూడదని ఎతిహాద్ ప్రతినిథులు వివరించారు. కాగా, మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ల బల్క్ షిప్మెంట్ని కూడా ఎతిహాద్ కార్గో రద్దు చేసింది. ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా పలు ఎయిర్లైన్స్లు ఈ ల్యాప్టాప్ని బ్యాన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!