మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను నిషేధించిన ఎతిహాద్
- August 29, 2019
సేఫ్టీ రిలేటెడ్ కారణాలతో యాపిల్ మ్యాక్ ప్రో ల్యాప్ట్యాప్ కంప్యూటర్లను నిషేధిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ పేర్కొంది. చెక్డ్ లగేజెస్లో వీటిని నిషేధిస్తున్నామని ఎయిర్లైన్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. నిషేధం వున్నా, మ్యాక్ బుక్ ప్రో ల్యాప్టాప్లను విమానంలో తీసుకెళ్ళవచ్చనీ, అయితే ఇది కేవలం క్యాబిన్ బ్యాగేజ్కి మాత్రమే వీలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్టాప్లను ఆన్ చేయరాదనీ, చార్జింగ్ అస్సలు పెట్టకూడదని ఎతిహాద్ ప్రతినిథులు వివరించారు. కాగా, మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్ల బల్క్ షిప్మెంట్ని కూడా ఎతిహాద్ కార్గో రద్దు చేసింది. ఇప్పటికే భద్రతా కారణాల రీత్యా పలు ఎయిర్లైన్స్లు ఈ ల్యాప్టాప్ని బ్యాన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







