రోబరీ కేసులో ముగ్గురి అరెస్ట్
- September 02, 2019మస్కట్: పోలీసు అధికారుల రూపంలో వచ్చి దోపిడీకి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బతినా రీజియన్లో ఈ ఘటన జరిగింది. అల్ బతినాలోని ఓ ఫామ్లోని వర్కర్స్ క్వార్టర్స్లోకి చొరబడి, అధికారులమంటూ బెదిరించి వర్కర్స్కి చెందిన విలువైన వస్తువుల్ని దొంగిలించారని అధికారులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు