రోబరీ కేసులో ముగ్గురి అరెస్ట్
- September 02, 2019
మస్కట్: పోలీసు అధికారుల రూపంలో వచ్చి దోపిడీకి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బతినా రీజియన్లో ఈ ఘటన జరిగింది. అల్ బతినాలోని ఓ ఫామ్లోని వర్కర్స్ క్వార్టర్స్లోకి చొరబడి, అధికారులమంటూ బెదిరించి వర్కర్స్కి చెందిన విలువైన వస్తువుల్ని దొంగిలించారని అధికారులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..